కుప్పకూలిన రెండు అంతస్థుల భవనం.. 15 మంది..

Update: 2019-07-06 06:43 GMT

తమిళనాడులో భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. మధురైలోని తిరుమంగళం ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు అంతస్థుల భవనం ఒక్కసారిగా కూలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని బయటికి తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు.

Similar News