మహారాష్ట్రలో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రాంతీయ సమస్యలే కీలకమన్నారు. ఎన్నికల్లో ఎన్సీపీ నేతల ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నానని శరద్పవార్ తెలిపారు. ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని శరద్పవార్ అన్నారు.
మహారాష్ట్రలో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రాంతీయ సమస్యలే కీలకమన్నారు. ఎన్నికల్లో ఎన్సీపీ నేతల ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నానని శరద్పవార్ తెలిపారు. ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని శరద్పవార్ అన్నారు.