విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.