కార్యకర్తలకు ఎప్పుడూ.. అండగా ఉంటాం: కేటీఆర్

Update: 2019-11-06 10:35 GMT

కార్యకర్తల కుటుంబాలకు టీఆర్‌ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. పార్టీకి 60లక్షల మంది సభ్యత్వం ఉండడం గర్వకారణమని, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం లేదన్నారు. మృతి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో భీమా చెక్కులు అందజేశారు. మిగతా వారికి త్వరలోనే ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి చెక్కులు అందజేస్తారని తెలిపారు. కార్యకర్తల కుటుంబాలతో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేశారు.

Similar News