ఇంజనీరింగ్ అధికారులకు స్మితా సబర్వాల్ సూచనలు

Update: 2019-11-22 07:42 GMT

 

ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్ పనులను సీఎంఓ కార్యదర్శి స్మితసబర్వాల్ పరిశీలించారు. నేరుగా హెలికాప్టర్లో ప్రాజెక్టు వద్దకు చేరుకున్న స్మితా సబర్వాల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనులు వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఏప్రిల్ లోగా పనులు అయ్యేలా చూడాలన్నారు. అనంతరం బ్యారేజీ వద్ద జరుగుతున్న పనులను పరీశీలించారు. అధికారులకు పలుసూచనలు చేశారు.

Similar News