నలుగురు నిందితులకు నలుగురు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు పంచనామా చేశారు. A-1 మహ్మద్ అరిఫ్ మృతదేహానికి ఫరూక్నగర్ తహసీల్దార్, A2- చెన్నకేశవులు డెడ్బాడీకి కొందుర్గ్ తహసీల్దార్, A3-శివ మృతదేహానికి నందిగామ తహసీల్దార్, A-4 నవీన్ డెడ్బాడీకి చౌదరిగూడ తహసీల్దార్ పంచనామా చేశారు. అటు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో క్లూస్ టీమ్ గన్స్ సీజ్ చేసింది...12 బుల్లెట్లను కూడా రికవరీ చేశారు.