షాద్నగర్ ఎన్కౌంటర్పై హైకోర్టులోని ఫస్ట్ కోర్టు ముందు వాగ్వాదం చోటు చేసుకుంది. షాద్ ఎన్కౌంటర్పై ఫిర్యాదు చేసిన మహిళ సంఘాల న్యాయవాదులతో.. మరికొంతమంది న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. హైకోర్టు జోక్యంతో న్యాయవాదులు బయటికి వెళ్లారు.