తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.. తదుపరి విచారణ జరిగే వరకు విడుదల చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్పై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.