క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు: ఎస్వీబీసీ ఛైర్మన్ పృధ్వీరాజ్

Update: 2020-01-11 06:50 GMT

అమరావతి రైతులకు క్షమాపణ చెప్పేదే లేదన్నారు SVBC ఛైర్మన్‌ పృధ్వీరాజ్. పోసాని తనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గూండాలు అమరావతిలో ఆందోళన చేస్తున్నారని, బినామీ ముసుగులో ఉన్నరైతుల గురించే తాను మాట్లాడానని అన్నారు.

Similar News