నల్గొండ జిల్లాలో ఉచ్చులో పడ్డ చిరుత

Update: 2020-01-14 04:56 GMT

నల్గొండ జిల్లాలో ఓ చిరుత ఉచ్చులో పడింది. మర్రిగూడ మండలం అజలాపురం సమీపంలో ఉన్న పొలాల్లో వేరుశనగను కాపాడుకునేందుకు కొందరు ఉచ్చులు వేశారు. ఈ క్రమంలో ఓ చిరుత ఉచ్చులో పడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులకు సమాచారం ఇచ్చారు.

 

Similar News