మున్సిపల్ ఎన్నికల్లోనూ.. ప్రజలు TRSకే పట్టం కడతారన్నా మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. TRSను ఎదుర్కొనే దమ్ము ఏపార్టీకి లేదన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో ఆయన జోరుగా ప్రచారం నిర్వహించారు. TRS ధాటికి.. కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే కరువైయ్యారని దానం నాగేందర్ అన్నారు