అమరావతి కోసం మేము సైతం అంటూ గళమెత్తుతున్న ఎన్నారైలు

Update: 2020-01-19 10:15 GMT

ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. నినాదం మార్మోగుతోంది. NRIలు కూడా అమరావతి కోసం మేము సైతం అంటూ గళమెత్తుతున్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమంటున్నారు. రైతుల పట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. బోస్టన్‌లో ఉన్న ఆంధ్రులంతా ఒకచోట సమావేశమై రాజధాని అంశంపై చర్చించారు. రాజధాని పోరాటానికి అంతా అండగా ఉంటామని తీర్మానించారు.

Similar News