మరోసారి ఢిల్లీ వెళ్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

Update: 2020-01-21 19:48 GMT

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. బుధవారం హస్తినలో బీజేపీ ముఖ్యనేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీ వ్యవహారాలు, రాజధాని సహా వివిధ అంశాల్లో ఉమ్మడి పోరాటాలపై కార్యాచరణ రూపొందించడంపై ఫోకస్ చేస్తారు.

 

Similar News