నారావారిపల్లెలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ దీక్షలతో ఉద్రిక్తత

Update: 2020-02-02 12:31 GMT

నారావారిపల్లెలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ దీక్షలతో ఉద్రిక్తత

రాజధానిగా అమరావతే ఉండాలంటూ..

నారావారిపల్లె, కందులవారిపల్లె గ్రామస్థుల ఒక రోజు దీక్ష

అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావంగా దీక్ష

నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 2 గ్రామాల ప్రజల దీక్ష

నారావారిపల్లెలో టీడీపీకి పోటీగా ఇవాళ వైసీపీ సభ

3 రాజధానులు ఉండాలంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో సభ

సభకు హాజరు కానున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి..

ఎంపీలు, ఇతర వైసీపీ ముఖ్యనేతలు.

Similar News