జాతరలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

Update: 2020-02-05 16:42 GMT

మేడారం జాతరలో మౌలిక వసతులు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మేడారంకు నాలుగు ఆంబులెన్స్‌లు ప్రారంభించిన లక్ష్మణ్... అక్కడి ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో ఏ ఆలయానికి వెళ్లినా వంద కోట్లు ఇస్తామంటారు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వరని లక్ష్మణ్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల్లో సేవాభావం ఉండాలన్న లక్ష్మణ్... దేవుళ్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

Similar News