తిరుపతిలో గ్యాంగ్ వార్ కలకలం.. ఇద్దరిపై ఒక గ్రూప్ దాడి

Update: 2020-02-07 16:00 GMT

తిరుపతిలో గ్యాంగ్‌ వార్‌ కలకలం సృష్టించింది. కొందరు యువకులు రోడ్డుపైకి వచ్చి రెచ్చిపోయారు. సింగాలాగుంట ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌ సమీపంలో ఈ దాడులు జరిగాయి. ఇద్దరు యువకులపై.. మరికొందరు యవకుడు గ్రూపుగా వచ్చి విచక్షణారహితంగా దాడికి దిగారు. ఆ యువకుల అరుపు విని.. స్థానికులు చేరుకొని పట్టుకునే ప్రయత్నం చేయడంతో.. యువకులు పరారయ్యారు. ఈ దాడిలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.

Similar News