రూల్స్కు విరుద్ధంగా శాసనసభ జరుగుతోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. నియంతృత్వ పోకడలతో ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. గవర్నర్తో అబద్ధపు ప్రసంగాలు చెప్పించారని.. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లాగా అసెంబ్లీ మారిందని దుయ్యబట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.