స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్న విశాఖ ప్రజలు

Update: 2020-03-22 12:21 GMT

విశాఖ ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. కరోనా కట్టడికి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా కర్ఫ్యూలో భాగం అవుతున్నారు. ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో విశాఖ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

Similar News