భారత్లో కరోనా వైరస్ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లోనే 591 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో గురువారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 5,865 కు చేరినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 477 మంది డిశ్చార్జ్ అయ్యారు.