ఈఎంఐ మారటోరియం మీకింకా సమస్యగా ఉందా?

Update: 2020-04-30 21:49 GMT

ఆర్బీఐ ప్రకటించిన మూడు నెలల ఈఎంఐ మారటోరియం ఇంకా చాలామంది బ్యాంకింగ్ కస్టమర్లలో గందరగోళం నింపుతూనే ఉంది. ఇది ఆప్షనల్ అని.. కావాలంటే ఎంపిక చేసుకోవచ్చని.. లేదంటే మానేయవచ్చని.. రీపేమెంట్ కోసం రెండు రకాల అవకాశాలను కల్పించామని బ్యాంకులు చెబుతున్నాయి.

అయితే ఈ మూడు నెలల కాలానికి వడ్డీ లెక్కింపు ఉంటుందని చెప్పడంతో.. మిగిలిన కాలానికి వారు చెల్లించాల్సిన రుణ మొత్తం పెరగనుందనే విషయాన్ని ఇప్పటికే నిపుణులు చెప్పారు. అయితే.. ఇంకా దీనిపై గందరగోళం కొనసాగుతూనే ఉంది.

Similar News