గత రాత్రి హైదరాబాద్లోని ప్రముఖ మీడియా ఛానెల్ టీవీ5 పై దాడి జరిగిందని తెలిసి చింతించాను. ఇటువంటి చర్యలు పునారావృతంగా కాకుండా దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
గత రాత్రి హైదరాబాద్లోని ప్రముఖ మీడియా ఛానెల్ టీవీ5 పై దాడి జరిగిందని తెలిసి చింతించాను. ఇటువంటి చర్యలు పునారావృతంగా కాకుండా దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.