టీవీ5 పైదాడి.. దోషులకు చట్టపరంగా శిక్ష పడాలి: పవన్ కళ్యాణ్

Update: 2020-05-09 15:45 GMT

గత రాత్రి హైదరాబాద్‌లోని ప్రముఖ మీడియా ఛానెల్ టీవీ5 పై దాడి జరిగిందని తెలిసి చింతించాను. ఇటువంటి చర్యలు పునారావృతంగా కాకుండా దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Similar News