టీటీడీ భూముల వేలానికి బ్రేక్‌.. జీవో విడుదల చేసిన ఏపీ సర్కార్‌

Update: 2020-05-25 23:24 GMT

టీటీడీ భూముల అమ్మకాల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. 2016, జనవరి 30న టీటీడీ బోర్డు చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత పాలకమండలి నిర్ణయాన్ని నిలిపివేస్తూ జీవో నెంబర్‌ 888 విడుదల చేసింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని.. భూముల అమ్మకాల నిర్ణయంపై టీటీడీ పునఃపరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Similar News