ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మరొకరు మృతి.. ఆందోళనలో స్థానికులు

Update: 2020-05-27 17:48 GMT

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల సంఖ్య 13 కు చేరింది. ప్రమాదంలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొంది కోలుకున్న వెంకాయమ్మ.. మరోసారి తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందింది. ఈ నెల 13 న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంకాయమ్మ.. ఇంటికి చేరిన రెండు రోజుల్లోనే మళ్లీ అనారోగ్యానికి గురైంది. దీంతో ప్రజలందరూ ఆందోళకు గరయ్యారు.

Similar News