రాజస్థాన్‌లో కొత్తగా 176 కరోనా కేసులు

Update: 2020-05-26 19:03 GMT

రాజస్థాన్ లో కరోనా వేగంగా విస్తరిస్తుంది. గడిచిన 24 గంటల్లో 176 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 7,500కు చేరువలో ఉన్నాయని రాజస్థాన్ ఆరోగ్యశాఖ తెలిపింది. అటు, కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం 168మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకూ 4,165 మంది కోలుకోగా 3.639 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా, 3,143 మంది చికిత్స పొందుతున్నారు.

Similar News