భారత్‌లో తొలి కరోనా టీకాకు కర్నాటకలో ట్రయల్స్

Update: 2020-07-06 14:05 GMT

భారతదేశపు మొదటి కరోనా టీకా కర్నాటకలోని బెలగావిలో తొలిట్రయల్స్ నిర్వహించనున్నారు. 200 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరీక్షించడానికి సిద్ధమైయ్యారు. భారత్ బయోటెక్, ప్రముఖ వైద్యులు కలిసి ఈ టీకాను తయారు చేసిన విషయం తెలిసిందే. వారి ఆద్వర్యంలోనే క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తారు. ఈ ట్రయల్స్ ను ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తుంది.

Similar News