2036నాటికి యువభారత్ నుంచి వృద్ధ భారత్

Update: 2020-08-14 09:47 GMT

ప్రస్తుతం అత్యధిక యువత ఉన్న దేశాల్లో భారత్ ముందువరుసలో ఉంది. అయితే, ప్రస్తుతం యువభారత్ గా ఉన్న మన దేశం 2036నాటికి వృద్ధ భారత్ మారుతుందని ఓ అధ్యయనంలో తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 0-24 ఏళ్ల మధ్య వయసున్న వారు 50.2శాతం ఉన్నారు. కానీ, 2036నాటికి ఇది 25.3శాతానికి పడిపోతుందని ఈ అధ్యయనం చేసిన బృందం తన నివేదికలో వెల్లడించింది. జననాల రేటు తగ్గటం, జీవితకాలం పెరుగటం కూడా దేశంలో వృద్ధుల జనాభా పెరుగటానికి మరో కారణం అవుతుందని పేర్కొంది.

Similar News