ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ పిటిషన్‌ కొట్టివేత..!

సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసులో నిందితులకు నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.

Update: 2021-09-22 11:09 GMT

సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసులో నిందితులకు నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులకు నార్కో పరీక్షలు నిర్వహించాలని, అందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది.. సీబీఐ, నిందితుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.. ఈ వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ వేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

Tags:    

Similar News