Lokesh : చెన్నుపాటి గాంధీని పరామర్శించిన నారా లోకేష్

Lokesh : వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నుపాటి గాంధీని పరామర్శించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌

Update: 2022-09-06 16:30 GMT

Lokesh : వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నుపాటి గాంధీని పరామర్శించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కంటికి జరుగుతున్న చికిత్స గురించి ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని గాంధీకి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News