Raghurama Krishna Raju : NHRC చైర్మన్ ను కలిసిన ఎంపీ రఘురామ...!

Raghurama Krishnaraju : దేశ రాజధాని ఢిల్లీలో NHRC చైర్మన్ పీసీ పంత్ ను కలిశారు ఎంపీ రఘురామ కృష్ణరాజు.. ఎపీ సీఐడీ పోలీసులు విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదు చేశారు;

Update: 2021-05-31 15:30 GMT

Raghurama Krishnaraju : దేశ రాజధాని ఢిల్లీలో NHRC చైర్మన్ పీసీ పంత్ ను కలిశారు ఎంపీ రఘురామ కృష్ణరాజు.. ఎపీ సీఐడీ పోలీసులు విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదు చేశారు. పోలీసులు మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని అన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని NHRC చైర్మన్... ఎంపీ రఘురామకు తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే NHRC కి రఘురామ కుమారుడు భరత్ కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన NHRC అంతర్గత విచారణకు కూడా ఆదేశించింది.


Full View


Tags:    

Similar News