మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ పర్యటన

Update: 2021-01-06 06:10 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ గుంటూరు జిల్లా మంగళగిరి పర్యటించారు. మైనార్టీ నాయకుడు షేక్‌ ఇక్బాల్‌ సోదరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆ కుటుంబాన్ని లోకేష్‌ పరామర్శించారు. పార్టీ తరపున బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. సోదరి మృతితో కన్నీరు మున్నీరు అవుతున్న పార్టీ నేత ఇక్బాల్ ను ఓదార్చారు.



Tags:    

Similar News