Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

Update: 2023-04-03 06:19 GMT

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. పవన్ ఢిల్లీ టూర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. 2024 ఎన్నికల్లో విపక్షాల ఓట్లు చీలనివ్వనన్న పవన్.. వైసీపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలను పవన్ కల్యాణ్ కలుస్తారని తెలుస్తోంది.

Tags:    

Similar News