తిరుపతి సమీపంలోని సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు

ఏపీలో హిందూ సమాజంపై దాడుల అంశాన్ని స్వాములు, పీఠాధిపతులు చర్చించారు.

Update: 2021-02-04 02:29 GMT

సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు.. తిరుపతికి 56 కి.మీ.ల దూరంలోని పోన్పాడి గ్రామంలో జరిగింది. సనాతన ధర్మాన్ని అనుసరించే అనేక మతశాఖలు, సంప్రదాయాలకు ప్రాతినిథ్యం వహించే పలువురు ధర్మాచార్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఏపీలో హిందూ సమాజంపై దాడుల అంశాన్ని స్వాములు, పీఠాధిపతులు చర్చించారు..హిందూ సమాజాన్ని , హిందూ మతాన్ని , హిందూ మత వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసేలా పరిస్థితి విషమిస్తున్న తరుణంలో ఐక్య కార్యాచరణకుకు పటిష్ఠ వేదికను రూపొందించేందుకు ఈ సదస్సు నాంది పలికింది. తొలి సమావేశానికి ప్రసిద్ధ పీఠాధిపతులంతా హాజరయ్యారు.



Tags:    

Similar News