శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

ఉదయం విఐపి దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Update: 2021-02-14 08:15 GMT

తిరుమల శ్రీవారిని ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. స్వామివారిదర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు రమేష్ కుమార్ కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించారు. పట్టువస్త్రాలతో సత్కరించారు.

Tags:    

Similar News