టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కన్నుమూత..!

టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు.

Update: 2021-05-03 08:53 GMT

టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల టీడీపీ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. సబ్బం హరికి భార్య లక్ష్మి ముగ్గురు పిల్లలున్నారు. కాగా సబ్బం హరికి ఈనెల 15న కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 

Tags:    

Similar News