మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటిని విచారించిన ఈడీ

Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారించింది.

Update: 2021-08-30 14:01 GMT

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారించింది. మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు.  సుమారు 5గంటలకు పైగా ఈ విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్‌ కేసుతో పాటు, ఈసీతో సంబంధం ఉన్న లంచం కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కేసు విషయమై సోమవారం ఫెర్నాండెజ్ విచారించిన ఈడీ.  అనంతరం ఈ విషయాన్ని ఈడీ ట్వీటర్‌ ద్వారా  వెల్లడించింది

Tags:    

Similar News