నిరాడంబరంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.

Update: 2020-08-22 13:38 GMT

తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే ఉత్సవాలు.. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. వీధుల్లో గణేశ్‌ మండపాల ఏర్పాటుకు.. సర్కార్ అనుమతి నిరాకరించింది. దీంతో ఎవరి ఇంట్లో వారే గణేష్ ఉత్సవాలను జరుపుతున్నారు. ఈ ఏడాది మట్టి ప్రతిమలకే అందరు ప్రాధాన్యత ఇచ్చారు. 

Tags:    

Similar News