అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానంలో ఆయన పేరుతో ఒక టికెట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో బోర్డింగ్ టైమ్ కూడా ఉంది. ప్యాసింజర్ లిస్ట్ లోనూ రూపానీ పేరు ఉంది. లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.