బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. డాలర్ విలువ పడిపోవడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దేశంలో తులం బంగారం మరోసారి రూ.లక్ష మార్క్ ను దాటింది. గురువారం హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష 210గా ఉంది. కిలో వెండి ధర రూ.లక్ష 8 వేల 700కు చేరుకుంది.