ఆక్సిజన్ అందక ఆస్పత్రిలో ముగ్గురు రోగులు మృతి

తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ముగ్గురు రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారు.

Update: 2020-09-22 11:50 GMT

తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ముగ్గురు రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారు. తిరుపూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈ దారుణం జరిగిందని అధికారులు చెబుతున్నారు. దీంతో మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Tags:    

Similar News