Baba Ramdev : రామ్ దేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు..!

కరోనిల్ మందుపై తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలైంది.

Update: 2021-06-03 16:15 GMT

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామ్ దేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. కరోనిల్ మందుపై తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలైంది. ఇక పిటిషన్ ఆధారంగానే రాందేవ్ బాబాకి సమన్లు జారీచేసింది ఢిల్లీ హైకోర్టు. ఇప్పటికే ఆలోపతిపై రాందేవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 14 పేజీలతో కూడిన ఫిర్యాదును ఢిల్లీ ఐపీ ఎస్టేట్ పోలీసు స్టేషన్ లో అందజేసింది.

Tags:    

Similar News