తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా రవిశంకర్‌ ప్రసాద్‌..!

తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా రవిశంకర్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఇటీవలే ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Update: 2021-07-10 14:06 GMT

ravi shankar prasad

తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా రవిశంకర్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఇటీవలే ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ విస్తరణ క్రమంలో భాగంగా ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. అటు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా భన్వర్‌‌లాల్ పురోహిత్ వ్యవహరిస్తున్నారు.

Tags:    

Similar News