తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా రవిశంకర్ ప్రసాద్..!
తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఇటీవలే ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.;
ravi shankar prasad
తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఇటీవలే ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ విస్తరణ క్రమంలో భాగంగా ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. అటు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా భన్వర్లాల్ పురోహిత్ వ్యవహరిస్తున్నారు.