Amarnath yatra : అమర్‌నాథ్‌ దర్శనానికి ఉగ్రవాదుల బెదిరింపులు..!

AMARNAATH YATHRA : హిమాలయాల్లో కొలువైన అమర్నానాథుడి దర్శనమంటే...అదో మధురమైన అనుభూతి. పరిమిత కాలం మాత్రమే అనుమతి ఉండే అమర్‌నాథ్‌ దర్శనానికి వేలాది మంది కదలివస్తారు.

Update: 2021-06-20 12:45 GMT

AMARNAATH YATHRA : హిమాలయాల్లో కొలువైన అమర్నానాథుడి దర్శనమంటే...అదో మధురమైన అనుభూతి. పరిమిత కాలం మాత్రమే అనుమతి ఉండే అమర్‌నాథ్‌ దర్శనానికి వేలాది మంది కదలివస్తారు. ఈ ఏడాది‌ యాత్ర హడావుడిగా మొదలవుతున్న తరుణంలో...ఉగ్రవాదుల బెదిరింపులు ఉల్కిపడేలా చేశాయి. ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఉల్-ముజాహిదీన్ పేరుతో బెదిరింపు పోస్టర్లు త్రికూట‌నగర్‌తో పాటు జమ్మూలోని జీఆర్పీ పోలీస్ స్టేషన్ వెలుపల క‌నిపించాయి. ఏటా ఎదురయ్యే హెచ్చరికలే అయినా.. భద్రతాధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. అటు పోలీసులు వీటిని కేవ‌లం వ‌దంతులేన‌ని చెబుతున్నారు. 

Tags:    

Similar News