నందిగ్రామ్‌లో రౌండ్‌ రౌండ్‌కూ ఉత్కంఠ..!

మొదట్లో తన ప్రత్యర్థి సువేందు అధికారిపై వెనకబడుతూ వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ.. ఆ తర్వాత ఏడో రౌండ్ నుంచి పుంజుకున్నారు.

Update: 2021-05-02 09:51 GMT

నందిగ్రామ్‌లో రౌండ్‌ రౌండ్‌కూ ఉత్కంఠ నెలకొంటుంది. రౌండ్‌ రౌండ్‌కూ అక్కడ ఆధిక్యం మారుతోంది. మొదట్లో తన ప్రత్యర్థి సువేందు అధికారిపై వెనకబడుతూ వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ.. ఆ తర్వాత ఏడో రౌండ్ నుంచి పుంజుకున్నారు. ప్రస్తుతం సువేందు అధికారిపై మమత.. 2331 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అటు బెంగాల్ లో టీఎంసీ విజయం దాదాపుగా ఖరారైపోయింది.

Tags:    

Similar News