West Bengal : వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా..

పచ్చిమ బెంగాల్ లో వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా తృణముల్ కాంగ్రెస్ పయనిస్తుంది.

Update: 2021-05-02 06:45 GMT

పచ్చిమ బెంగాల్ లో వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా తృణముల్ కాంగ్రెస్ పయనిస్తుంది. 292 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం TMC 206స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ కేవలం 83స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. సంపూర్ణ ఆధిక్యం దిశగా తృణముల్ కాంగ్రెస్ వెళ్తుండగా... నందిగ్రామ్ లో మమతా బెనర్జీ 3,110 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. 

Tags:    

Similar News