ఆస్పత్రి నుంచి మమతా బెనర్జీ సందేశం

టీఎంసీ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు మమత. ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొదన్నారు.

Update: 2021-03-11 11:45 GMT

* ఆస్పత్రి నుంచి మమత బెనర్జీ సందేశం

* టీఎంసీ కార్యకర్తలు సంయమనం పాటించాలి

* ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దు

* నాకు ఛాతి, తలపై గాయాలయ్యాయి-మమత

* రెండు,మూడు రోజుల్లో ప్రచారంలో పాల్గొంటా

* వీల్‌ చైర్‌ సాయంతో ప్రచారం చేస్తా-మమత

బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఆస్పత్రి నుంచి సందేశం పంపారు. తనకు చాతి, తలపై గాయలయ్యాయని, రెండు మూడ్రోజుల్లో ప్రచారంలో పాల్గొంటానన్నారు. వీల్‌ చైర్‌ సాయంతో ప్రచారం చేస్తానన్నారు. టీఎంసీ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొదన్నారు.

Tags:    

Similar News