ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాలని కోరినప్పటికీ, ఇండియా బ్లాక్ తన సొంత అభ్యర్థిని నిలబెట్టనుంది.;

Update: 2025-08-19 07:38 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాలని కోరినప్పటికీ, ఇండియా బ్లాక్ తన సొంత అభ్యర్థిని నిలబెట్టనుంది, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి ఎంపికయ్యే అవకాశం ఉందని వర్గాల సమాాచారం. 

Tags:    

Similar News