మదురై రైలు అగ్నిప్రమాదంలో కొత్త ట్విస్ట్: కాలిపోయిన కోచ్లో కరెన్సీ నోట్లు
మదురై రైలు దగ్ధం ఘటనలో అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి.;
మదురై రైలు దగ్ధం ఘటనలో అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి. విషాదం తరువాత, ఫోరెన్సిక్ విభాగం దర్యాప్తు నిర్వహించింది. కాలిపోయిన రైలు కోచ్లో కరెన్సీ నోట్లను అధికారులు గుర్తించారు. రైలు కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది వ్యక్తులు మరణించారు. అక్రమంగా తరలిస్తున్న గ్యాస్ సిలిండర్ కారణంగా మంటలు చెలరేగాయని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన ఆగస్టు 26వ తేదీ ఉదయం 5:15 గంటలకు ప్రైవేట్ కోచ్లో జరిగింది.