సెగలు రేపుతోన్న మంగళవారం
బ్యాక్ లెస్ లో బ్యూటీఫుల్ గా కనిపిస్తోన్న పాయల్ రాజ్ పుత్;
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి 'మంగళవారం' పేరుతో పాన్ సౌత్-ఇండియన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ను యూనిట్ ఆవిష్కరించింది. టాప్లెస్గా ఉన్న పాయల్ తన లుక్స్ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఆమె శైలజ. “శైలూ... చాలా కాలం పాటు మీ గుండెల్లో నిలిచిపోతుంది అంటూ భూపతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.