శృంగవరపుకోట లో చంద్రబాబు రెండో రోజు పర్యటన

శిరికి రిసార్ట్స్ లో బసచేసిన చంద్రబాబు, నేడు ట్రైబల్ యూనివర్శిటీ విధ్యార్ధులతో భేటీ

Update: 2023-05-19 03:59 GMT

శృంగవరపుకోటో తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శిరికి రిసార్ట్స్ లో బసచేసిన చంద్రబాశబు, నేడు ట్రైబల్ యూనివర్శిటీ విధ్యార్ధులతో భేటీ కానున్నారు. విద్యార్ధులు తమ సమస్యలను మెమొరాండం రూపంలో బాబుకు సమర్పించనున్నారు. తరువాత ఫొటో సేషల్ లో పాల్గొనున్నారు. అనంతరం దాసరి సామాజిక వర్గీయులు, జిల్లా టీడీపీ నేతలతో సమావేశమవ్వనున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం అనకాపల్లి బయలుదేరనున్నారు.

Tags:    

Similar News