బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ

విచారణ చేయనున్న జస్టిస్‌ మహేశ్వరి, జస్టిస్‌ నరసింహా నేతృత్వంలోని ధర్మాసనం

Update: 2023-05-23 06:54 GMT

వైఎస్‌ వివేక హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. జస్టిస్‌ మహేశ్వరి, జస్టిస్‌ నరసింహా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై విచారించనుంది.

Tags:    

Similar News