బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ
విచారణ చేయనున్న జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ నరసింహా నేతృత్వంలోని ధర్మాసనం;
వైఎస్ వివేక హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్రెడ్డి బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ నరసింహా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారించనుంది.